అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీలను పొడిగిస్తాం
13 Jun 2019 4:39 PM
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ఆక్వా రైతులకిచ్చే విద్యుత్ రాయితీలను పొడిగిస్తామని విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.ఎస్సీ,ఎస్టీలకు ఉచితంగా 200 యూనిట్లు ఇస్తామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికడతామని వెల్లడించారు. గురువారం సచివాలయంలోని ఆయన ఛాంబర్లోకి వేదమంత్రోచ్ఛరణలతో అడుగుపెట్టిన ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన రెండు కమిటీల ఫైల్స్పై సంతకాలు చేశారు.