‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
నదీ పరివాహక ప్రాంతంలో బోటింగ్పై మంత్రి అవంతి సమీక్ష
24 Jun 2021 12:28 PM
విజయవాడ: నదీ పరివాహక ప్రాంతంలో బోటింగ్పై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జీపీఎస్, లైఫ్ జాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు కచ్చితంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు, లోకేష్ ప్రతి విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. టూరిజం ప్రమోషన్ను రాజకీయాలతో ముడిపెట్టవద్దని హితవు పలికారు.