కొత్త‌గా 14 మెడిక‌ల్ కాలేజీలు

మంత్రి అనిల్‌కుమార్‌యాద‌వ్‌

నెల్లూరు: ఏపీలో కొత్త‌గా 14 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి అనిల్‌కుమార్‌యాద‌వ్ వెల్ల‌డించారు. నెల్లూరులో గురువారం 108, 104 వాహ‌నాల‌ను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..వైద్య‌రంగానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని మంత్రి అనిల్‌కుమార్‌యాద‌వ్ పేర్కొన్నారు. ఒకేసారి 1088 కొత్త 108, 104 వాహ‌నాల‌ను ప్రారంభించి రికార్టు సృష్టించార‌ని తెలిపారు. 108, 104 సిబ్బంది జీతాల‌ను కూడా పెంచార‌ని చెప్పారు. 

 

తాజా వీడియోలు

Back to Top