వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పోలవరంలో వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి అంబటి
11 Jul 2022 5:09 PM
వరద పరిస్థితిపై అధికారులతో మంత్రి అంబటి సమీక్ష
పశ్చిమ గోదావరి: పోలవరం ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితిని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సోమవారం పరిశీలించారు. కాపర్ డ్యాం వద్ద వరద పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు మంత్రి కి వివరించారు. స్పీల్ వే వద్ద నీటి మట్టం 33 మీటర్ల కు చేరుకోవడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు మంత్రి పర్యవేక్షిస్తున్నారు. వరద పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.