మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కల్తీ మద్యం అయితే అందరికీ ఒకే లక్షణాలు ఉండాలి
16 Mar 2022 10:11 AM
డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
అమరావతి: జంగారెడ్డి గూడెంలో రకరకాల కారణాలతో మరణాలు సంభవించాయని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, గుండెజబ్బులతో చనిపోతే..అందరూ కల్తీ మద్యంతో మరణించారని టీడీపీ సభ్యులు ఆరోపించడం సరికాదన్నారు. కల్తీ మద్యం అయితే అందరికీ ఒకే లక్షణాలు ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఒక్కొక్కరు ఒక్కో కారణంతో చనిపోయారని మంత్రి తెలిపారు. ఉద్దానం ప్రాంతంలో ప్రజల ఇబ్బందులు ఉన్నాయి, పలు సమస్యలపై సభలో చర్చించాల్సి ఉండగా ప్రతిపక్ష నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదు. ముఖ్యమంత్రి వైయస్ జగన్పై బురద జల్లే రాజకీయాలకు తెర లేపారని మండిపడ్డారు.