మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రాష్ట్రంలో ఏ పాఠశాల కూడా మూతపడదు
17 Mar 2022 9:39 AM
మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి: రాష్ట్రంలో ఏ పాఠశాల కూడా మూతపడదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ప్రతిపక్షాలు సత్యదూరమైన ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పాఠశాల కూడా మూతపడదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా స్కూళ్ల విలీనం జరగలేదన్నారు. కాగా, సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారు. 8వ రోజూ కూడా టీడీపీ సభ్యుల తీరు మారలేదు. సభను అడ్డుకోవడం టీడీపీకి ప్రతిరోజూ అలవాటుగా మారిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.