మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులు క్షేమం
24 Feb 2022 3:10 PM
మంత్రి ఆదిమూలపు సురేష్
తాడేపల్లి: ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులతో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారని మంత్రి తెలిపారు. విద్యార్థులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో విమాన సర్వీసులు రద్దయ్యాయని తెలిపారు. విద్యార్థుల సహాయం కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్ను నియమించినట్లు మంత్రి వెల్లడించారు. ఏపీ భవన్లో అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.