టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే "అమ్మ ఒడి'
21 Sep 2019 2:46 PM
అమరావతి: చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల కోసం కమిషన్ కూడా ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లానే ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా ఏర్పాటు చేయాలని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.