మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సభా సంప్రదాయలపై శిక్షణ
03 Jul 2019 3:56 PM
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి: ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే ఎమ్మెల్యేలకు సభా సంప్రదాయలపై శిక్షణ ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి వృథా ఖర్చులు లేకుండానే అసెంబ్లీ కమిటీ హాల్లో శిక్షణా తరగతులు చేపట్టామని తెలిపారు. శాసనసభ సమావేశాలు ఎన్నిరోజులయిన నిర్వహించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సమావేశాలు నిర్వహించే ధైర్యం వైయస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉందని, ఏ అంశం పైన అయినా చర్చకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఎమ్మెల్యే లకు శిక్షణ పేరుతో ఖరీదైన హోటల్స్లో విందులు, డాన్సులతో ప్రజా ధనాన్ని వృథా చేసిందని ఆయన ఎద్దేవా చేశారు.