రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
సీఎం వైయస్ జగన్ పొగాకు రైతులకు దేవుడు
02 Jul 2020 3:35 PM
మంత్రి ఆదిమూలపు సురేష్
ప్రకాశం: చంద్రబాబు ప్రభుత్వం పొగాకు రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్బాబు విమర్శించారు. సీఎం వైయస్ జగన్ పొగాకు రైతులకు దేవుడిగా మారారని తెలిపారు. తొలిసారిగా మార్కెఫెడ్ను రంగంలోకి దించి పొగాకు కొనుగోళ్లను చేపట్టడం ఒక చరిత్ర అన్నారు. లో గ్రేడ్ పొగాకును కూడా మార్క్ఫెడ్ కొంటుందన్నారు. రైతుల వద్ద ఉన్న చివరి బేళ్లను కూడా కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో పొగాకు రైతులకు సీఎం వైయస్ జగన్ ఆదుకుంటున్నారని తెలిపారు. మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా సీఎం వైయస్ జగన్ చర్యలు చేపట్టడి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.