చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చంద్రబాబు హయాంలో నీటిపారుదల శాఖలో భారీ అవినీతి
17 Jul 2019 10:41 AM
ప్రాజెక్టులో భారీ ఎత్తున రేట్లు పెంచారు..
దేశ చరిత్రలో జ్యుడిషియల్ విధానం తీసుకొచ్చిన ఘనత వైయస్ జగన్దే..
ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్
అమరావతిః చంద్రబాబు హయాంలో నీటిపారుదల శాఖలో భారీ అవినీతి జరిగిందని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు.ప్రాజెక్టులో భారీ ఎత్తున రేట్లు పెంచిన ఘనత చంద్రబాబుదన్నారు.రూ.16 వేల కోట్లు మేర ఎక్కువ రేట్లు పెంచారు.చంద్రబాబు.. ఒక గేటు ప్రారంభ యాడ్కు రూ.2.30 కోట్లు ఖర్చు పెట్టారన్నారు.శిలాఫలకాల కోసమే ఖర్చు తప్ప ప్రాజెక్టు పూర్తి చేద్దామన్న ధ్యాస చంద్రబాబుకు లేదన్నారు.
దేశ చరిత్రలో టెండరింగ్కు జుడీషియల్ విధానాన్ని తీసుకొచ్చిన మెట్టమొదటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అని ప్రస్తుతించారు.ఎక్కడా లేనివిధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు.జ్యుడిషియల్ అనుమతి తర్వాతే టెండర్ వస్తుందని తెలిపారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని పనులు ముగ్గురు చేతులపై జరిగిందన్నారు.రింగ్గా మారి రాష్ట్రంలో ప్రాజెక్టు పనులు పంచుకున్నారన్నారు.