చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
27న సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన కీలక సమావేశం
25 Apr 2022 12:24 PM
తాడేపల్లి: ఈనెల 27వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. కొత్త మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 27వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పార్టీ బలోపేతానికి సంబంధించి మంత్రులు, పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు.