సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ఆ లేఖ అవాస్తవం
21 Mar 2019 8:03 PM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైయస్ భారతి లేఖ రాసినట్లుగా సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని పార్టీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. వైయస్ భారతి రాసిన ఉత్తరం అంటూ ఒక మెసేజ్ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, ఆ ఉత్తరం, మెసేజ్తో వైయస్ భారతికి ఎలాంటి సంబంధం లేదని పార్టీ పేర్కొంది. మెసేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది.