రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఉత్తమ ఫలితాల కోసం చివరి దాకా పోరాడదాం
14 Mar 2019 10:49 AM
ట్విట్టర్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి
పోలింగ్ రోజున ప్రతి ఒక్కరు వచ్చిన తమ ఓటును వినియోగించుకునేలా చూడాలని వైయస్ ఆర్ కాంగ్రస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు , పోలింగ్ బూత్ స్థాయి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓటరు జాబితాల్లో పేర్లను సరిచూసుకోడానికి, పేర్లు లేని వారు తమ పేర్లను నమోదు చేసుకోడానికి ఇంకా రెండు రోజులే సమయముందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ రెండు రోజుల్లో ప్రతి ఓటును తనిఖీ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ... నాలుగేళ్లుగా ప్రతి అంశంలోనూ అందరం కష్టపడ్డామన్నారు. ఉత్తమమైన ఫలితాల కోసం పోరాడేలా, చివరి క్షణం వరకు కూడా వైయస్ఆర్ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.