కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
వైద్యుల సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉండండి
12 May 2021 12:57 PM
కరోనా బారి నుంచి కోలుకున్న స్పీకర్ తమ్మినేని
శ్రీకాకుళం: శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. మెడికవర్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో కోవిడ్ చికిత్స తీసుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయ నేతలు ధైర్యం చెప్పాలన్నారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించడం చంద్రబాబు మానుకోవాలని సూచించారు.