‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
శాసనమండలి చైర్మన్గా మోషేన్రాజు
19 Nov 2021 3:00 PM
శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైయస్ జగన్
అసెంబ్లీ: శాసనమండలి చైర్మన్గా వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్ రాజు ఎన్నికయ్యారు. మండలి చైర్మన్గా ఎన్నికైన మోషేన్రాజుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ చైర్ దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్సీలు చైర్మన్ మోషేన్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్గా మోషేన్రాజు బాధ్యతలు స్వీకరించారు.