అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
కోట్ల కుటుంబీకులు వైయస్ఆర్సీపీలో చేరిక
07 Feb 2019 2:54 PM
వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన కోట్ల హర్షవర్ధన్రెడ్డి
వైయస్ఆర్ జిల్లా: కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి బంధువులు వైయస్ఆర్సీపీలో చేరారు. కోట్ల హర్షవర్ధన్రెడ్డి సహ ఎంపీపీ, ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు, పలువురు సర్పంచ్లు వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత కోట్ల హర్షవర్ధన్రెడ్డి వైయస్ జగన్ సమక్షంలో 2 వేల మందితో వైయస్ఆర్సీపీలో చేరారు.
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కోట్ల హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. జగనన్నను ముఖ్యమంత్రి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.