మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
కిల్లి కృపారాణి వైయస్ఆర్సీపీలో చేరిక
28 Feb 2019 12:22 PM
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైయస్ జగన్తో భేటీ అయిన విషయం విధితమే. కొద్ది సేపటి క్రితం వైయస్ జగన్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. పార్టీలోకి వైయస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్తోనే రాజన్న రాజ్యం వస్తుందని కృపారాణి ఈ సందర్భంగా పేర్కొన్నారు.