రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
టీడీపీ తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలి
07 Sep 2022 3:40 PM
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అమరావతి: టీడీపీ తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులకు సూచించారు. కేబినెట్ సమావేశం సందర్భంగా సీఎం వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల అబద్ధాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి అంశంపై మంత్రులు స్పందించాలన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. కుటుంబ సభ్యులపైనా అనవసర విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇకపై వాళ్ల ఆరోపణలను ఉపేక్షించడానికి వీల్లేదన్నారు.