రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ జగన్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ
17 Jun 2019 2:29 PM
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైయస్ జగన్కు కేసీఆర్ ఆహ్వానం
అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి రావాలని కేసీఆర్ వైయస్ జగన్ను ఆహ్వానించారు. విభజన సమస్యలపై వైయస్ జగన్తో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. వైయస్ జగన్ నివాసంలో కేసీఆర్ బృందం లంచ్ చేయనుంది. కేసీఆర్ వెంట కేటీఆర్, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు