కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు
11 Mar 2022 5:21 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ 2022-23 వార్షిక బడ్జెట్లో కాపు సంక్షేమానికి నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి కాపు సామాజిక వర్గ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి, రాజానగరం శాసనసభ్యుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, నార్త్ అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.