కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కన్నీంటి పర్యంతమైన విజయమ్మ
15 Mar 2019 4:02 PM
వైయస్ఆర్ జిల్లా: మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురికావడం పట్ల దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైయస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కన్నీంటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం అనంతరం పార్థీవదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భౌతికదేహంపై కత్తిపోట్లు, తోడకు, తలకు తీవ్ర గాయాలు కావడంతో విజయమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. అలాగే బంధువులు, కుటుంబ సభ్యులు, వైయస్ఆర్ అభిమానుల రోదనలతో దద్దరిల్లుతోంది. మరికాపేపట్లో వైయస్ జగన్, వైయస్ షర్మిళమ్మ కూడా పులివెందుల చేరుకోనున్నారు.