‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
వైయస్ జగన్ గృహప్రవేశం శుభ సూచికం..
27 Feb 2019 12:27 PM
అమరావతి:నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయ పార్టీలలో మొట్టమొదటి శాశ్వత కార్యాలయం వైయస్ఆర్సీపీదేనని వైయస్ఆర్సీసీ నేత పేర్ని నాని అన్నారు.ఐదు సంవత్సరాల నుంచి అమరావతి నిర్మాణం పేరుతో తుమ్మచెట్లు, పొదలతో అడవిని చంద్రబాబు తయారుచేశారన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా దుష్ఫప్రచారం చేస్తున్నాయన్నారు. వారి నోళ్లు మూయించేందుకు వైయస్ జగన్ అమరావతిలో సొంత ఇళ్లు,పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని తెలిపారు.రాబోయే రోజుల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.అమరావతి అభివృద్ధికి వైయస్ జగన్ గృహప్రవేశం శుభసూచకమన్నారు.