రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
కాసేపట్లో సీఎంతో ఇన్ఫర్మేషన్ కమిషనర్ల ఎంపిక కమిటీ భేటీ
23 Jun 2020 12:15 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డితో ఇన్ఫర్మేషన్ కమిషనర్ల ఎంపిక కమిటీ భేటీ కానుంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన కాసేపట్లో ఈ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. అనంతరం ‘స్పందన’ కార్యక్రమంపై సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ మాట్లాడనున్నారు.