కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
అక్రమ నిర్మాణ పనుల జీవోను రద్దు చేస్తాం: సీఎం వైయస్ జగన్
11 Jun 2019 11:07 AM
సీఎం హామీతో ధర్నా విరమించిన ఎమ్మెల్యే మానుగుంట
ప్రకాశం: రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద అక్రమ నిర్మాణ పనులకు నిరసనగా వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్రెడ్డి ఆధ్వర్యంలో ఆయుకట్టు రైతుల శాంతియుత నిరసన తెలిపారు.గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం వైయస్ జగన్ స్పందించారు.మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా సంఘటనకు సంబంధించి విషయాలపై సీఎం ఆరా తీశారు.వివరాలు తెలుసుకున్న అనంతరం జీవోను రద్దు చేస్తామని ఎమ్మెల్యే మానుగుంట మహిధర్రెడ్డికి సీఎం వైయస్ జగన్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే మానుగుంట ధర్నా విరమించారు.