అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది

హోం మంత్రి మేకతోటి సుచరిత
 

నెల్లూరు: కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకు రాష్ట్రంలోని తీర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశామని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 

Back to Top