విశాఖ ఎయిర్‌పోర్టులో సీఎం వైయ‌స్ జగన్‌కు ఘన స్వాగతం

విశాఖ‌:  ఎయిర్‌పోర్టుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. సీఎం​కు మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, బూడి ముత్యాల నాయుడు, మేయర్ హరివెంకట కుమారి, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి రోడ్డు మార్గాన ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌కు సీఎం బయలుదేరారు. వాహన మిత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు

Back to Top