కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
సీఎం వైయస్ జగన్కు హిమాచల్ ప్రదేశ్లో ఘన స్వాగతం
27 Aug 2021 3:46 PM
అమరావతి: సిమ్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి హిమాచల్ ప్రదేశ్లో ఘన స్వాగతం లభించింది. హిమాచల్ ప్రదేశ్ డీజీపీ సంజయ్ కుందు, ఎస్పీ డాక్టర్ మోనిక భుతుంగురు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం వైయస్ జగన్కు వారు మెమెంటో అందజేసి సత్కరించారు. ఈ నెల 26వ తేదీన సీఎం వైయస్ జగన్ సిమ్లా పర్యటనకు వెళ్లిన విషయం విధితమే.