కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
అసెంబ్లీలో ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధం
18 Nov 2021 11:09 AM
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి
అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షం అడిగిన వెంటనే అసెంబ్లీ కొనసాగిస్తామని సీఎం వైయస్ జగన్ చెప్పారని తెలిపారు. సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోకుండా అసెంబ్లీకి రావాలన్నారు. సభా సమయాన్ని వృథా చేయకుండా టీడీపీ సహకరించాలన్నారు. మా ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తుందని మరోసారి రుజువైందన్నారు.