మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పోర్ట్స్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
24 Jun 2021 3:00 PM
రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి
విజయవాడ: కేంద్రం తీసుకొచ్చిన పోర్ట్స్ బిల్లు సమాఖ్య స్ఫూర్తి విరుద్ధంగా ఉందని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఇతర రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయన్నారు. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మారిటైం స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్లో పోర్ట్స్ బిల్లుపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్రెడ్డి మాట్లాడుతూ.. పోర్టులపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలన్నారు. కేంద్రం చేసే మంచి నిర్ణయాలకు సహకరిస్తామన్నారు. నెల రోజుల్లో ఈ బిల్లును పూర్తిగా స్టడీ చేసి నివేదిక ఇస్తామని గడువు కోరామని గౌతమ్రెడ్డి అన్నారు.