మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి...
20 Jan 2019 3:51 PM
కృష్ణా: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి హెచ్చరించారు. వైయస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కువగా ఉన్నా బాధితులకు న్యాయం చేయడంలేదని మండిపడ్డారు.అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ న్యాయం చేయాలని లేకపోవడం దురదృష్టకరం అన్నారు.వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు ప్రతి పైసా చెల్లిస్తామన్నారు.