కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
అర్చకులు, పాస్టర్లు, మౌజమ్లకు సీఎం చేయూత
26 May 2020 5:25 PM
70 వేల మందికిపైగా ఆర్థికసాయం అందించిన సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లు, మౌజన్లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేయూతనందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో లాప్టాప్ బటన్ నొక్కి అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లు, మౌజన్లకు ఒక్కొక్కరికీ రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. 70 వేల మంది బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్కు పురోహితులు, పాస్టర్లు, ఇమామ్లు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా 33,803 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది ఇమామ్లు, మౌజమ్లకు లబ్ధిచేకూరింది.