మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు నుంచి ఏపీలోనూ ‘ఫీడ్ ది నీడ్’
04 Dec 2021 4:04 PM
యాపిల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నీలిమా ఆర్య
హైదరాబాద్: అన్నార్తులకు ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన ‘ఫీడ్ ది నీడ్’ కార్యక్రమాన్ని ఏపీలోనూ ప్రారంభించనున్నట్లు యాపిల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నీలిమాఆర్య తెలిపారు. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 21న విశాఖ, తిరుపతిలో రిఫ్రిజిరేటర్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్, మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ, యాపిల్ టీమ్ టెనీషియస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం హోటెల్ తాజ్ దక్కన్లో మిక్స్ అండ్ మింగిల్–కేక్ మిక్సింగ్ కార్యక్రమం నిర్వహించారు. నీలిమా ఆర్య మాట్లాడుతూ ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 350 రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.