మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదు
31 Mar 2019 12:28 PM
మాజీ ఎంపీ వరప్రసాద్
గూడురు: ముఖ్యమంత్రి చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదని మాజీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. గూడురులో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ మేనిఫెస్టో అంతా అబద్ధాలమయమని మండిపడ్డారు.గూడురు ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను ఎప్పుడు కోరలేదు. రైతులన్నీ, మహిళలను, నిరుద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబును నమ్మి ఓటేసిన యువకులను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు.