కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
జీసీసీలో అవినీతిపై విచారణకు ఆదేశం
27 Sep 2019 3:51 PM
అమరావతి: గిరిజనుల ఉత్పత్తులకు ధర కల్పించకుండా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. జీసీసీలో గత ఐదేళ్లలో వందల కోట్ల రూపాయల అవినీతిపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విచారణకు ఆదేశించారు. గత నాలుగేళ్లుగా ఆడిట్ జరగకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జీసీసీ కేంద్రాల్లో సరుకుల కొనుగోళ్ల అవినీతిపై విచారణ చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్లో జరిగిన గోల్మాల్పై కూడా ఆరా తీయాలన్నారు. అవినీతిలో భాగస్వాములైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.