సీఎం స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా డాక్ట‌ర్ హ‌రికృష్ణ‌

సీఎం కార్యాలయంలో నలుగురికి పదవులు
 

 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాలయంలో నలుగురికి పదవులు కేటాయిస్తూ జీవో విడుదలైంది. ఈ జీవో మేరకు.. కృష్ణ దువ్వూరు స్పెషల్ సెక్రటరీగా,  డాక్టర్ ముక్తపురం హరికృష్ణ స్పెషల్ ఆఫీసర్‌గా, అవినాష్ ఇరగవరపు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, తలసీల రఘురాం సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌గా నియమింపబడ్డారు.

Back to Top