22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం
26 Jul 2022 2:44 PM
అధికారులకు డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆదేశాలు
విశాఖ: ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని డిప్యూటీ సీఎం రాజన్న దొర అధికారులను ఆదేశించారు. చింతూరు పరిసర ముంపు ప్రాంతాల గూర్చి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, రంప చోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ తో డిప్యూటీ సీఎం రాజన్నదొర చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలనుసారం ఇటీవలే పడిన భారీ వర్షాలకు చింతూరు సమీప ప్రాంతాల్లో ముంపునకు గురైన గ్రామాల గూర్చి, బాధితుల కోసం తీసుకుంటున్న సహాయక చర్యపై చర్చించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, వరద ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆహారం, తాగునీరు ప్రజలు అందించాలని అధికారులను రాజన్న దొర సూచించారు.