కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
మైనారిటీలకు సీఎం వైయస్ జగన్ పెద్దపీట
23 Jan 2023 2:43 PM
డిప్యూటీ సీఎం అంజాద్బాషా
విజయవాడ: మైనారిటీలకు సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేశారని డిప్యూటీ సీఎం అంజాద్బాషా పేర్కొన్నారు.ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయని చెప్పారు. చంద్రబాబు మైనారిటీలను వదిలేస్తే వైయస్ జగన్ అక్కున చేర్చుకున్నారని తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేశారని వివరించారు. శాసన సభ, మండలిలో మైనారిటీలకు ప్రాధాన్యత దక్కిందని చెప్పారు.