అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
సీఎం వైయస్ జగన్ను కలిసిన దత్త పీఠం ప్రతినిధులు
09 May 2022 7:05 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ను దత్త పీఠం ప్రతినిధులు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అవధూత దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 80వ పుట్టినరోజు వేడుకలకు హాజరవ్వాల్సిందిగా ఆహ్వానపత్రికను సీఎం వైయస్ జగన్కు అందజేశారు. ఆహ్వానపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేసిన వారిలో దత్త పీఠం ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ హెచ్.వి.ప్రసాద్, ట్రస్టీ టి.రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఉన్నారు.