19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
రాష్ట్రంలోని రహదారులన్నీ అభివృద్ధి చేస్తాం
13 Apr 2022 12:37 PM
ఆర్అండ్బీ శాఖ మంత్రిగా దాడిశెట్టి రాజా బాధ్యతల స్వీకరణ
సచివాలయం: రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా దాడిశెట్టి రాజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేసి తన శాఖ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రూ. 3 వేల కోట్లు రహదారుల కోసం అప్పు చేసి ఎన్నికల కోసం ఖర్చు చేశారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు చేసిన అప్పులను వైయస్ జగన్ ప్రభుత్వం తీర్చుతుందని, అప్పులు తీర్చడంతో పాటు రహదారులను కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని రహదారులన్నీ అభివృద్ధి చేస్తామని మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు.