మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సీఎం వైయస్.జగన్ను కలిసిన సీపీఎఫ్ ప్రెసిడెంట్
23 Sep 2021 7:38 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను సీపీఎఫ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్రెసిడెంట్ (ఆక్వా ఆపరేషన్ ఇండియా) విచిత్ కోంకియో, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ( హ్యూమన్ రిసోర్స్ అండ్ జనరల్ ఎఫైర్స్) కె గోపీనాథ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ కింద రూ.30 లక్షల చెక్కును సీఎం వైయస్ జగన్కు వారు అందజేశారు.
కార్యక్రమంలో రాయల్ థాయ్ కాన్సుల్ జనరల్ Mr. NITIROOGE PHONEPRASERT, కాన్సుల్ Mr. MONGKOL SIWALUK, కాన్సులర్ ఆఫీసర్ Mr. SYED MOHAMED YUSUF పాల్గొన్నారు.