టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్ జగన్ కీలక ప్రకటన
08 Dec 2022 5:42 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. 5.20 లక్షల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రతీ క్లస్టర్కు ఇద్దరు గ్రామ సారథులు నియమించాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతీ సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లను నియమించాలన్నారు. ప్రతి 50 కుటుంబాలు ఒక క్లస్టర్గా గుర్తించాలని సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో సీఎం సమావేశమయ్యారు. 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.