మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యం
10 Oct 2022 11:44 AM
ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి
తిరుపతి: అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. 29 గ్రామాల కోసం చంద్రబాబు 5 కోట్ల మందిని విస్మరించారని విమర్శించారు. అమరావతి రైతుల ముసుగులో చంద్రబాబు అనుచరులు పాదయాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని భూమన తెలిపారు.