బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
కేంద్రమంత్రి స్మృతిఇరానీకి సీఎం వైయస్ జగన్ లేఖ
02 Jul 2021 3:28 PM
దిశ బిల్లు ఆమోదించాలని కోరిన సీఎం
తాడేపల్లి: మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన దిశ బిల్లును ఆమోదించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. దిశ బిల్లు ఆమోదం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో పెండింగ్లో ఉన్న బిల్లును త్వరితగతిన ఆమోదం తెలపాలని కోరారు.