నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
రేపు, ఎల్లుండి వైయస్ఆర్ జిల్లాలో సీఎం పర్యటన
31 Aug 2020 1:48 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రేపు, ఎల్లుండి వైయస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి వైయస్ఆర్ జిల్లాకు సీఎం వైయస్ జగన్ బయల్దేరి సాయంత్రం 4:45 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన సాయంత్రం 5:15 గంటలకు ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఎస్టేట్కు చేరుకోనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు.