మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ముఖేష్ అంబానీకి సీఎం వైయస్ జగన్ ఆత్మీయ స్వాగతం
03 Mar 2023 10:29 AM
విశాఖ: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పరిమళ్ నత్వానీతో కలిసి దిగ్గజ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ విశాఖకు చేరుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో జీఐఎస్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్న అంబానీకి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అమర్నాథ్, విడదల రజిని, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖేష్ అంబానీకి ఆత్మీయ స్వాగతం పలికారు.