మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్, బూచేపల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం
24 Aug 2022 1:07 PM
ప్రకాశం: చీమకుర్తి మెయిన్రోడ్డులోని బూచేపల్లి కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, దర్శి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహానేత వైయస్ఆర్, సుబ్బారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట బూచేపల్లి కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.