రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
రెజ్లర్ రవిదాహియాకు సీఎం వైయస్ జగన్ అభినందనలు
05 Aug 2021 6:35 PM
అమరావతి: టోక్యో ఒలింపిక్స్ లో రెజ్లింగ్ క్రీడాంశంలో రజతం సాధించిన రవికుమార్ దహియాకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. రవికుమార్ దహియా టోక్యో ఒలింపిక్స్ లో విశేష ప్రతిభ కనబర్చి 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో రజతంతో మెరిశాడు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. టోక్యో 2020 లో భారతదేశానికి రెండవ రజత పతకాన్ని సాధించినందుకు రెజ్లర్ రవిదాహియాకు అభినందనలు. ఒలింపిక్స్ అరంగేట్రంతోనే తనదైన ముద్ర వేసిన ఈ యువ చాంప్ను చూసి భారతదేశం గర్విస్తుందన్నారు. తన ప్రయాణం అద్భుతంగా ఉండాలని సీఎం వైయస్ జగన్ ఆకాంక్షించారు.