రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
స్పందన కార్యక్రమంపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
02 Jul 2019 2:55 PM
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్సీలతో సీఎం టñ లికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రజలు ఇస్తున్న వినతిపత్రాలకు రశీదులు ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. రశీదుల మీదే పలానా తేదీలోగా పరిష్కరిస్తామని రాసి ఇవ్వాలని సలహా ఇచ్చారు. ఆ రశీదులను కంప్యూటరైజ్ చేసి డేటాబేస్లో ఉంచాలన్నారు. ఇచ్చిన టైం ప్రకారం సమస్యలను పరిష్కరిస్తున్నారో? లేదో కలెక్టర్లు, ఎస్సీలు పర్యవేక్షించాలని సూచించారు.