‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
సీఎం ఔదార్యం.. ఆ తల్లి సమస్యకు పరిష్కారం
04 Aug 2022 3:11 PM
కాకినాడ:తునిలో తన పర్యటన సందర్భంగా జనాల మధ్య కుమారుడితో ఉన్న తల్లి తనూజను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గుర్తించి.. వెంటనే తన కాన్వాయ్ ఆపి దిగి తల్లిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజ ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అనారోగ్య సమస్యను వివరించి ఆదుకోవాలని కోరింది. ఆ తల్లి తనూజ బాధను చూసి చలించిపోయిన సీఎం.. అప్పటికప్పుడు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్కు సమస్యను పరిష్కరించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.